Rs. 20 In AP Ration Shops
-
#Andhra Pradesh
జనవరి 1 నుండి ఏపీ రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ
Date : 24-12-2025 - 7:56 IST