Rs. 10 Lakh With Fake Gold Coins
-
#Speed News
Andhra Pradesh: అనంతపురంలో నకీలీ బంగారు నాణేలు.. రైతుకు 10 లక్షలు టోకరా
బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన దొంగల ముఠా రైతును మోసం చేసి రూ.10 లక్షకు పైగా మోసం చేసిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Date : 20-01-2022 - 11:20 IST