Rice Millers
-
#Telangana
Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.
Published Date - 02:12 PM, Sun - 24 November 24 -
#Telangana
Rice Millers : సర్కారుకు రూ.605 కోట్లు బకాయిపడ్డ 10 మంది మిల్లర్లు
ఇద్దరిది కరీంనగర్ జిల్లా. నాగర్కర్నూల్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు(Rice Millers).
Published Date - 10:58 AM, Wed - 20 November 24 -
#Speed News
Rice Millers : వే బిల్లలు నిలిపివేయడంతో ఆందోళనలో రైస్ మిల్లర్లు
ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) రవాణా చేసేందుకు వేబిల్లులు ఆకస్మికంగా నిలిచిపోవడంతో రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 10:47 AM, Thu - 27 January 22