Reliance Group
-
#Business
Anil Ambani : రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణ మోసాలపై అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
విచారణ నిమిత్తం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఈడీ అధికారులు అనిల్ అంబానీ స్టేట్మెంట్ను పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద నమోదు చేయనున్నారు. గత వారం మూడు రోజుల పాటు ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Published Date - 10:17 AM, Fri - 1 August 25