Red Alert
-
#Speed News
Red Alert in Telangana : ⚠️ తెలంగాణ లో రెడ్ అలెర్ట్
హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ రెడ్ వార్నింగ్ (Red Alert) జారీ చేసింది. ఈ సాయంత్రం తర్వాత నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Date : 27-07-2023 - 3:47 IST -
#Telangana
Heavy Rains: భారీ వర్షాలతో జర జాగ్రత్త
తెలంగాణ పోలీసులు పలు ప్రాంతాల పరిధిలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలనికీలక సూచనలు చేశారు.
Date : 26-07-2023 - 11:06 IST -
#India
Red Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 25-07-2023 - 1:20 IST -
#Speed News
Himachal Floods: ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు పొంగి పొర్లుతున్నాయి.
Date : 11-07-2023 - 8:36 IST -
#South
Kerala Rains: కేరళలో 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్.. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పలుచోట్లను భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Date : 04-08-2022 - 12:05 IST -
#Telangana
Kadem Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. భయాందోళనలో ప్రజలు!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులు, రిజర్వాయలు నీటి ప్రవాహంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
Date : 13-07-2022 - 2:20 IST -
#Speed News
Red alert: తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ…ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక..!!.
తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వచ్చే 48గంటల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురస్తాయని ప్రకటించింది.
Date : 10-07-2022 - 10:09 IST -
#Health
Corona: అప్డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి […]
Date : 10-01-2022 - 11:01 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం కేసులలో 2,630 ఓమిక్రాన్ కేసులుగా […]
Date : 06-01-2022 - 11:08 IST -
#Speed News
Alert: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 37,379 కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో మంగళవారం 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 05-01-2022 - 10:59 IST -
#Speed News
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Date : 22-12-2021 - 12:40 IST -
#Speed News
Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు […]
Date : 22-12-2021 - 10:10 IST