Real-Time Governance
-
#Andhra Pradesh
Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్
ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్లోని ప్రఖ్యాత పుంగోల్ జిల్లా తరహాలో ఒక భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ టౌన్షిప్ కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికే ఒక మోడల్గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ […]
Date : 11-05-2026 - 11:27 IST -
#Andhra Pradesh
చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
Bill Gates ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ […]
Date : 16-02-2026 - 10:57 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
CM Chandrababu : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) ద్వారా ఏకీకృతం చేసి అన్నింటినీ కలిసి పర్యవేక్షించాలన్నారు. మొదట్లో అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి, ఆపై వాట్సాప్ ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించేలా సమగ్రపరచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Date : 10-12-2024 - 10:26 IST