Real-Time Governance
-
#Andhra Pradesh
CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
CM Chandrababu : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) ద్వారా ఏకీకృతం చేసి అన్నింటినీ కలిసి పర్యవేక్షించాలన్నారు. మొదట్లో అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి, ఆపై వాట్సాప్ ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించేలా సమగ్రపరచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Published Date - 10:26 PM, Tue - 10 December 24