RCB Sv PBKS
-
#Sports
Punjab Kings: అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఫైనల్కు చేరిన పంజాబ్స్!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలోనే సాధించి ఫైనల్కు అర్హత సాధించింది.
Published Date - 02:00 AM, Mon - 2 June 25