Ration Card EKYC
-
#Andhra Pradesh
Ration Card EKYC : ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత లేని వాళ్లకు కార్డులు తీసివేయడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచించింది.
Published Date - 05:02 PM, Sat - 29 March 25