Rashtapati Bhavan
-
#India
Shah Ahmed Qadri: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత.. వీడియో వైరల్..!
కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ (Shah Ahmed Qadri) కి బుధవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ సన్మానం అందుకున్న తర్వాత భాజపా ప్రభుత్వం నుంచి తనకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎప్పటికీ దక్కదని భావిస్తున్నట్లు ఖాద్రీ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు.
Published Date - 10:37 AM, Thu - 6 April 23