Ramachandra Nayak
-
#Telangana
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Date : 30-07-2025 - 12:29 IST