Ram Lalla Pran Pratishtha
-
#India
Ayodhya Ram Mandir: జనవరి 22న ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయో తెలుసా..? ఈ సంస్థలకు హాఫ్ డే సెలవు..!
జనవరి 22న రాంలాలా విగ్రహావిష్కరణ (Ayodhya Ram Mandir) జరగనుండగా, ఇందుకోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా సగం రోజు సెలవు ఇచ్చారు.
Published Date - 09:53 AM, Sat - 20 January 24