Rajender Wife Jamuna
-
#Telangana
Etala Rajender : బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు వై ప్లస్ భద్రత.. ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారంటే..
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటల రాజేందర్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.
Published Date - 09:30 PM, Fri - 30 June 23