Rainstorm
-
#India
Flood : ఢిల్లీలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమున
మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం 207.48 మీటర్లకు చేరింది.
Published Date - 12:58 PM, Thu - 4 September 25