Rachakonda Commissioner
-
#Telangana
Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై […]
Date : 27-12-2023 - 4:29 IST -
#Telangana
Hyderabad Rape: మీర్పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసై
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో 56 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తల్లి దండ్రులు లేకపోవడంతో బాలికతో పాటు సోదరుడు బంధువుల ఇంట్లో ఉంటున్నారు.
Date : 22-08-2023 - 6:30 IST