Public Service Commission
-
#Andhra Pradesh
APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా, పరీక్షల నిర్వహణపై మరింత స్పష్టత రానున్నది.
Published Date - 03:49 PM, Sat - 22 February 25 -
#India
KPSC Exam: పరీక్షకు హాజరైన వివాహిత మంగళసూత్రం తీయాలని బలవంతం
పరీక్షకు హాజరవుతున్న మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలను తొలగించే షాకింగ్ ఉదంతం కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు
Published Date - 01:43 PM, Mon - 6 November 23