Public Money
-
#Andhra Pradesh
Tadepalligudem: జగన్ హెలికాప్టర్లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన
సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.
Published Date - 10:04 AM, Sat - 24 February 24