Proton Exchange Membrane
-
#India
Hydrogen Train: నేడు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలుకుతూ దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల ‘హైడ్రోజన్ రైలు’ (Hydrogen Train) పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఈ విప్లవాత్మక రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశంలో బొగ్గు, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు భారత్ వేస్తున్న అడుగులలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హరియాణా రాష్ట్రంలోని జింద్ (Jind) మరియు సోనిపట్ (Sonipat) స్టేషన్ల మధ్య […]
Date : 17-07-2026 - 10:34 IST