Prices Increase
-
#India
Pahalgam Attack: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం..
భారత్ - పాక్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారతదేశంలోని పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:56 PM, Fri - 25 April 25