Prayagaraj
-
#Speed News
Kumbh Mela: మరో రికార్డు సృష్టించిన కుంభమేళా.. ఏ విషయంలో అంటే?
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ మార్గం గుండా ఇప్పటివరకు 66 లక్షలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. ఈ మార్గంలో నిర్మించిన టోల్ ప్లాజాల నుంచి రూ.50 కోట్లకు పైగా టోల్ ట్యాక్స్ వసూలు చేశారు.
Published Date - 07:19 PM, Sun - 16 February 25