Pratap Kumar
-
#India
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన పరువుకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 01:30 PM, Wed - 6 August 25