Prajahita Yatra
-
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
Bandi Sanjay: బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్(Warangal)పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర(prajahita yatra)లో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే […]
Published Date - 02:11 PM, Wed - 28 February 24