Praja Sangram Yatra
-
#Telangana
Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని మండిపడ్డ కిషన్ రెడ్డి…ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మాట్లాడితే బీజేపీని ఓడిస్తామంటున్న టీఆర్ఎస్…బీజేపీని చూస్తే మీకు […]
Date : 29-11-2022 - 6:18 IST -
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Date : 28-11-2022 - 9:29 IST -
#Telangana
Bandi Sanjay : భైంసా నుంచి బండి సంజయ్ ఐదవ దశ ప్రజాసంగ్రామ యాత్ర…ఎప్పటినుంచి అంటే..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ చివరి వారం నుంచి బైంసా నుంచి యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. నవంబర్ 28న బాసర నుంచి ప్రారంభమై భైంసా మీదుగా కరీంనగర్ చేరుకుంటుందని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీకిలోకి చేరుతున్నట్లు సమాచారం. బైంసాలో నిర్వహించే […]
Date : 20-11-2022 - 11:36 IST -
#Speed News
Bandi Sanjay : రేవంత్ ఇలాకాపై కాషాయదళం కన్ను…అక్కడి నుంచే 4వ విడతపాదయాత్ర షురూ..!!
తెలంగాణ బీజేపీ దూకుడు మీదుంది. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
Date : 30-08-2022 - 11:26 IST