Power Consumption
-
#Andhra Pradesh
పదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Date : 20-01-2026 - 6:30 IST -
#India
Artificial Intelligence : గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ మధ్య ‘న్యూక్లియర్ వార్’ చెలరేగుతుందా..?
Artificial Intelligence : ప్రపంచంలోని మూడు అతిపెద్ద టెక్ కంపెనీలు - గూగుల్, మైక్రోసాఫ్ట్ , మెటా అణుశక్తి వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటన్నింటికీ అతి పెద్ద కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అంతెందుకు, ఈ కంపెనీలు అణువిద్యుత్ ఉచ్చులో పడిపోవడం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
Date : 31-12-2024 - 11:41 IST