Power Charges
-
#Telangana
Revanth Reddy: కరెంట్ మంటలు.. రేవంత్ హౌస్ అరెస్ట్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా నేడు విద్యుత్ సౌధ, పౌరసరఫరాల భవన్ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Date : 07-04-2022 - 11:48 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స అన్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత […]
Date : 31-03-2022 - 4:42 IST -
#Telangana
Telangana: తెలంగాణ లో పెరగనున్న విద్యుత్ చార్జీలు
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతులు జారీ చేశారు.
Date : 17-12-2021 - 12:00 IST