Pond Embankment Collapse
-
#Speed News
Rajasthan: రీల్స్ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్లో గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 05:09 PM, Sun - 11 August 24