Police
-
#India
Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు
కొండగూడలో తయారు చేస్తున్న నాటుసారాకు(Alcohol Addiction) తమ భార్యలు బానిసలుగా మారారని చెప్పారు.
Date : 13-03-2025 - 2:51 IST -
#Viral
Khiladi Lady : పోలీసులనే బెదిరిస్తున్న కిలాడీ లేడీ
Khiladi Lady : కొన్నిరోజుల తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పింది. కానిస్టేబుల్ సహాయం చేయలేనని చెప్పగానే, అతడిపై వేధింపుల ఆరోపణలు పెట్టి తన మాటలు నమ్మేలా చేసేందుకు
Date : 07-03-2025 - 7:09 IST -
#Cinema
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతపురంకి తరలింపు.. వీడియో వైరల్!
తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా పోలీసులు అరెస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 27-02-2025 - 11:03 IST -
#Telangana
Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
Bhatti Vikramarka : తెలంగాణలో భద్రతను పటిష్టం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోంశాఖతో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింత బలపడాలని ఆయన తెలిపారు. హైదరాబాద్లో నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుండగా, రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భట్టి విక్రమార్క పోలీసు శాఖకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షించి, భద్రతా చర్యలను మరింత బలంగా చేయాలని సూచించారు.
Date : 22-02-2025 - 4:52 IST -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Date : 29-01-2025 - 12:18 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Date : 18-01-2025 - 1:29 IST -
#Telangana
KTR : పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం
KTR : రోడ్డు వద్దే మాట్లాడుతానన్న కేటీఆర్ను పోలీసులు మీడియా పాయింట్కి వెళ్లమని సూచించారు
Date : 09-01-2025 - 5:42 IST -
#Technology
Traffic Rules: పోలీసులకు మీకు బైక్ నెంబర్ కనిపించకుండా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ట్రాఫిక్ పోలీసులకు బైక్ నెంబర్ కనిపించకుండా చేస్తున్నారా. అయితే జాగ్రత్తండోయ్. భారీగా పెనాల్టీ కట్టాల్సిందేనని చెబుతున్నారు.
Date : 07-01-2025 - 4:36 IST -
#Speed News
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Date : 31-12-2024 - 11:40 IST -
#Telangana
Police Grills Allu Arjun: అల్లు అర్జున్ను 4 గంటలపాటు విచారించిన పోలీసులు.. ఎమోషనల్ అయిన బన్నీ!
సంధ్య థియేటర్ ఘటనలో తాజాగా విచారణకు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు సుమారు 4 గంటల పాటు (3 గంటల 35 నిమిషాలు) విచారించారు. అయితే ఈ విచారణలో అల్లు అర్జున్ పలు విషయాలపై పోలీసులకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
Date : 24-12-2024 - 6:34 IST -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్ ఇంటి వద్ద 100 మంది పోలీసులు.. అరెస్ట్ చేస్తారా? విచారణకు తీసుకెళ్తారా?
నిన్న రాత్రి అల్లు అర్జున్ కి పోలీసులు విచారణకు హాజరవ్వాలని నోటీసులు పంపించారు.
Date : 24-12-2024 - 10:43 IST -
#India
Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!
అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 23-12-2024 - 6:55 IST -
#Andhra Pradesh
15 Lakhs worth of Beef : కంటైనర్లో 15 లక్షల విలువైన గోమాసం
15 Lakhs worth of Beef : విజయనగరం (Vizianagaram) సమీపంలోని సంతపాలెం నుండి రాజమండ్రికి గోమాంసాన్ని తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేసి చేయగా గోమాసం బయటపడింది
Date : 20-12-2024 - 6:42 IST -
#Andhra Pradesh
Murder Case Twist : న్యాయం ఆలస్యమైతే.. బాధితులు ఆవేదన ఏరేంజ్లో ఉంటుందో చెప్పిన ఘటన..
Murder Case Twist : ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్లో ఉంటున్నారు. అయితే... ఈ నేపథ్యంలో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. అయితే.. ఇటీవల చెల్లెలి మామ (దివ్యాంగుడు).. మనవరాలి వరస అయ్యే బాధిత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్లో తెలిపింది.
Date : 12-12-2024 - 1:02 IST