PMO Minister Jitendra Singh
-
#Speed News
UPSC Civils 2022: సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులకు నిరాశ..!
ఇండియలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సంబంధించి.. వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయాల్లో ఎలాంటి సడలింపులకు అవకాశం లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కరోనా కారణంగా 2020 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్ ఆశావహ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే దీనిపై గతంలో సుప్రీంకోర్టు […]
Published Date - 04:24 PM, Thu - 10 February 22