PM Modi Serious
-
#Telangana
PM Modi Serious: తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్!
ఢిల్లీ విందులో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడకుండా స్నేహంగా మెలుగుతున్నారంటూ మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Date : 13-12-2025 - 8:55 IST