PM Modi Meet Players
-
#Sports
PM Modi Meet Athletes: భారత అథ్లెట్లతో సమావేశమైన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో..!
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్లో స్పెయిన్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత షూటర్ మను భాకర్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది.
Date : 15-08-2024 - 6:44 IST