PM Modi Meet Players
-
#Sports
PM Modi Meet Athletes: భారత అథ్లెట్లతో సమావేశమైన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో..!
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్లో స్పెయిన్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత షూటర్ మను భాకర్ కూడా కాంస్య పతకాన్ని సాధించింది.
Published Date - 06:44 PM, Thu - 15 August 24