PM Modi Letter
-
#India
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Published Date - 06:10 PM, Mon - 22 September 25