PM Kisan Funds
-
#Andhra Pradesh
Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్
రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనుంది. ఏటా మూడుసార్లు నిధులను విడుదల చేస్తున్న కేంద్రం.. జూన్ 20న (శనివారం) పీఎం కిసాన్ యోజన 23వ విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి […]
Date : 17-06-2026 - 9:06 IST -
#Business
పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను మూడు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
Date : 04-01-2026 - 3:15 IST -
#Business
PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. నవంబర్ మొదటివారంలో ఖాతాల్లోకి డబ్బులు?!
మీ ఖాతాకు ఇప్పటికీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. మీ ఆధార్ లింక్ కాకపోతే 21వ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పనిని పూర్తి చేయండి.
Date : 21-10-2025 - 4:58 IST -
#India
Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !
ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైలుపై చేశారు.
Date : 10-06-2024 - 12:37 IST