Phuket AI379
-
#Business
Air India Bomb Threat: బాంబ్ హెచ్చరికతో బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రియాద్కు మళ్లింపు
బాంబ్ హెచ్చరిక కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Published Date - 07:06 PM, Sun - 22 June 25