Pattabhi House Attack
-
#Andhra Pradesh
ఏపీ బంద్…కథాకమామీషు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వసం చేసినందుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. స్వచ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. షాపులను మూసివేసి వ్యాపారులు నగర, పట్టణ ప్రాంతాల్లో నిరసన తెలిపారు. టీడీపీ నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొందర్ని ఉంచారు. బయటకు వచ్చిన వాళ్లను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. అనకాపల్లి పర్యటనను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ […]
Date : 20-10-2021 - 11:58 IST