Patanjali Adds Case
-
#India
Ramdev : మేం గుడ్డివాళ్లం కాదు..ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేం: బాబా రాందేవ్పై సుప్రీం ఆగ్రహం
Supreme Court: పతంజలి(Patanjali) కంపెనీ యాడ్స్(Company Ads)కేసులో ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్(Baba Ramdev), బాలకృష్ణ(Balakrishna) సమర్పించిన క్షమాపణల(Apologies)ను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదు అని, ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో కేంద్ర సర్కారు ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని సుప్రీం తెలిపింది. పేపర్ మీద క్షమాపణలు చెప్పారు, కానీ వాళ్లు వెన్ను చూపిస్తున్నారని, ఆ […]
Published Date - 02:31 PM, Wed - 10 April 24