Pashamylaram Explosion Incident
-
#Telangana
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆచూకీ కోసం పోలీసుల కాళ్లపై పడే స్థితికి చేరుకున్నారు. ఇది ఎంత దుర్ఘటన అంటూ కేటీఆర్ స్పందించారు.
Date : 04-07-2025 - 1:52 IST