Party Workers
-
#Andhra Pradesh
YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!
YS Jagan : పులివెందులలో జరిగిన తాజా సందర్భం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిసే అవకాశం సాధారణ పద్ధతులు కంటే భిన్నంగా, ఇప్పుడు పూర్తిగా వీఐపీ పాస్ ఆధారంగా నియంత్రించబడినట్లు తెలుస్తోంది.
Date : 02-09-2025 - 11:32 IST -
#Telangana
BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్బాల్లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి ఫుట్బాల్ను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తూ, రాజాసింగ్ స్పందించారు. బహుళ మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీ ఇంత నిరాశకు లోనవడం అంటే పార్టీ అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.
Date : 27-08-2025 - 2:19 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#India
PM Modi : ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయి : ప్రధాని మోడీ
వివిధ అంశాలపై రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండటం సహజమేనని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు, ఆందోళనలకు దిగే హక్కు వారికి ఉందని ప్రధాని అన్నారు.
Date : 30-11-2024 - 12:54 IST -
#Special
KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-11-2024 - 1:04 IST -
#India
Narendra Modi : ఎన్నికలలో ఫలితాల తర్వాత.. ప్రధాని మోదీని కలిసిన హర్యానా సీఎం
Narendra Modi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం దేశ రాజధానిలోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందని, అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 09-10-2024 - 12:33 IST