Parliament Monsoon Sessions
-
#India
Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నిష్క్రమించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే పూర్తి హక్కు ఉన్నా కూడా, అధికార పార్టీ నాకు అవకాశం ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిస్తోంది. ఇది ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అని వ్యాఖ్యానించారు.
Date : 21-07-2025 - 3:56 IST