Papers Revaluation
-
#Telangana
TGPSC : బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని రాకేశ్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. తమపై నిరాధార ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. ఈ క్రమంలోనే రాకేశ్ రెడ్డికి పరువు నష్టం నోటీసులు పంపింది.
Published Date - 06:13 PM, Sat - 12 April 25