Palla Rajeshwar Reddy Vs Ponnam Prabhakar
-
#Speed News
TS Assembly : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశం రెండో రోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే ..మార్పు అంటే నంబర్ ప్లేట్లు మార్చడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. […]
Published Date - 01:04 PM, Fri - 9 February 24