Palakurti Thikka Reddy
-
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు నిర్ణయం ఆ ఇద్దరు అభ్యర్థులను నిరాశకు గురి చేసింది
ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇద్దరు టీడీపీ నేతలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నియోజకవర్గాల్లో మాచాని సోమనాథ్ (Machani Somanath), రాఘవేంద్ర రెడ్డి (Raghavendra Reddy)లకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టిక్కెట్ ప్రకటించారు. పాలకుర్తి తిక్కారెడ్డి (Palakurti Thikka Reddy)కి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించడంతో ఎమ్మెల్యే అభ్యర్థి తానేనన్న నమ్మకం ఏర్పడింది. తిక్కారెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు […]
Published Date - 01:49 PM, Sun - 17 March 24