Pakistan Cricket
-
#Sports
Babar Azam : రోహిత్, కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20ల్లో నెంబర్ 1 రన్ స్కోరర్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించిన బాబర్, 11 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సమం చేసింది. ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, సైమ్ అయూబ్ 71 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ […]
Date : 01-11-2025 - 11:53 IST -
#Sports
Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!
లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 22-02-2025 - 5:03 IST -
#Sports
Gary Kirsten: పాక్ ప్రధాన కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన గ్యారీ.. కారణాలివే!
ESPN ప్రకారం.. దీనికి సంబంధించి బహిరంగ ప్రకటన త్వరలో జారీ చేయనున్నారు. పాకిస్తాన్ కొత్తగా నియమించబడిన కోచ్లు కిర్స్టన్, జాసన్ గిల్లెస్పీ, పిసిబి మధ్య విభేదాలు ఉన్నాయి. అప్పటి నుండి వారి ఎంపిక హక్కులను తొలగించాలని బోర్డు నిర్ణయించింది.
Date : 28-10-2024 - 12:20 IST -
#Sports
Captain Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెట్లో పెను మార్పు.. కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
ఈ టోర్నీలో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ తర్వాత బాబర్ మరోసారి పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుండి జట్టుకు కొత్త కెప్టెన్ రాలేదు.
Date : 27-10-2024 - 11:25 IST -
#Sports
Shoaib Malik: పాకిస్థాన్ తరుపున ఆడే ఆసక్తి లేదు.. షోయబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మాలిక్ 2015లో టెస్టు క్రికెట్కు రిటైరయ్యాడు. 35 టెస్టు మ్యాచ్ల్లో 1898 పరుగులు చేసి 32 వికెట్లు తీశాడు. మాలిక్ సుదీర్ఘ ODI కెరీర్ను కలిగి ఉన్నాడు. అతను 287 మ్యాచ్లలో 7534 పరుగులు చేశాడు.
Date : 31-08-2024 - 2:00 IST -
#Sports
Ireland Beat Pakistan: పాకిస్థాన్కు షాకిచ్చిన ఐర్లాండ్.. 5 వికెట్ల తేడాతో గెలుపు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది.
Date : 11-05-2024 - 9:04 IST -
#Sports
Tri Series in Pakistan: పాకిస్థాన్లో చారిత్రాత్మక ముక్కోణపు సిరీస్.. పాల్గొనే జట్లు ఇవే..!
2025లో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటిస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈలోగా పాకిస్థాన్లో చారిత్రాత్మక ముక్కోణపు సిరీస్ (Tri Series in Pakistan) నిర్వహించనున్నారు.
Date : 16-03-2024 - 9:33 IST -
#Sports
Pakistan Coach: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు పాకిస్తాన్కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన గ్రాంట్ బ్రాడ్బర్న్..!
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు గ్రాంట్ బ్రాడ్బర్న్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగారు. అతను పాకిస్తాన్కు హై-పెర్ఫార్మెన్స్ కోచ్ (Pakistan Coach)గా ఉన్నాడు.
Date : 09-01-2024 - 1:30 IST