Pakistan Boat Drugs
-
#India
Pakistani Boat: భారత జలాల్లో పాక్ బోట్.. డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం
భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటు (Pakistani Boat)ను కోస్ట్గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అధికారులు బోటును పట్టుకున్నారు. ఇందులో 10 మంది క్రూ మెంబర్లతో పాటు సుమారు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు (Arms) దాదాపు 40కేజీల డ్రగ్స్ (Drugs)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 27-12-2022 - 7:55 IST