Pak Para Commando
-
#India
Pahalgam Attack : హషిమ్ మూసాను పాక్ పారా కమాండోగా గుర్తించిన అధికారులు
ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్కు పంపినట్లు పేర్కొన్నాయి.
Published Date - 12:51 PM, Tue - 29 April 25