OYO Report
-
#India
OYO : 2024లో ఈ నగరాల్లో అత్యధిక ఓయో బుకింగ్లు..!
OYO : ఓయో నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ , కోల్కతా వంటి నగరాలు బుకింగ్ల పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలుపుకుంది.
Published Date - 07:18 PM, Wed - 25 December 24