Orphaned Children
-
#Andhra Pradesh
Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..
Murder : ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో ఇలాంటి పరిస్థితుల్లోనే దారుణం జరిగింది. కొన్నాళ్ళు సహజీవనం చేసి అది నచ్చక దూరంగా ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే.. సదరు మహిళ ఆరోగ్యం విషమించి మరణించింది.
Date : 08-12-2024 - 7:15 IST