Opposition Leader
-
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Date : 23-02-2025 - 12:36 IST -
#India
Aditya Thackeray : SS-UBT లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదిత్య థాక్రే
Aditya Thackeray : శివసేన-యుబిటి పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు, వోర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఉద్ధవ్ థాక్రే , సోమవారం శివసేన-UBT శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారని పార్టీ ముఖ్య నేత ప్రకటించారు. అదే విధంగా, గుహాగర్ నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్ బి. జాధవ్, శివసేన-UBT గ్రూప్ లీడర్గా, డిండోషి నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డబ్ల్యూ. సునీల్ ప్రభు కొత్త చీఫ్ విప్గా ఎన్నికయ్యారు.
Date : 25-11-2024 - 4:59 IST -
#India
Rahul Gandhi : పదేళ్ల తర్వాత తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రికార్టు
ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు..
Date : 15-08-2024 - 1:18 IST -
#Andhra Pradesh
Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు
Date : 22-07-2024 - 3:41 IST -
#Speed News
South Korea: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ మంగళవారం ఆగ్నేయ నగరమైన బుసాన్ను సందర్శించిన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
Date : 02-01-2024 - 10:33 IST -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!
ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ జోస్యం చెబుతున్నారు. తాజా పరిణామాలను గుర్తు చేస్తూ..
Date : 30-03-2023 - 8:30 IST