Operation Lotus
-
#India
Siddaramaiah: ‘‘ఆపరేషన్ లోటస్.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్’’
Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘గత ఏడాది […]
Published Date - 11:23 AM, Sat - 13 April 24 -
#India
Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్
పంజాబ్లోని ఆప్ లోక్సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు
Published Date - 10:56 PM, Wed - 27 March 24 -
#Telangana
Twitter Memes: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై ట్విట్టర్లో మీమ్స్..!
బుధవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 03:07 PM, Thu - 27 October 22 -
#India
40 MLAs @Rs 800cr: మా ఎమ్మెల్యేల కోసం రూ.800 కోట్లు… బీజేపీపై ఆప్ ఆరోపణలు
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Published Date - 07:34 PM, Thu - 25 August 22