NIA Special Court
-
#Speed News
Malegaon Bomb Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఏడుగురు నిర్దోషులుగా విడుదల
2008లో మహారాష్ట్ర మాలేగావ్లో జరిగిన ఘోర బాంబు పేలుడు కేసులో 17 ఏళ్ల విచారణ తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 7 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. కోర్టు, ప్రాసిక్యూషన్ ఆధారాల లోపం కారణంగా, నిందితులను నిర్దోషులుగా ప్రకటించి, ఈ కేసు మీద అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
Date : 31-07-2025 - 1:35 IST