Ngt
-
#India
V K Saxena: గవర్నర్కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్
V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 10-02-2025 - 11:29 IST -
#India
Rs 100 Cr Fine: కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ప్రధాన బెంచ్ కొచ్చి కార్పొరేషన్పై రూ.100 కోట్ల జరిమానా (Rs. 100 Cr Fine) విధించింది. కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం నిబంధనలను విస్మరిస్తున్నదని, ఈ కారణంగా మార్చి 2న బ్రహ్మపురంలోని దాని డంప్ సైట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని NGT ఆరోపించింది.
Date : 19-03-2023 - 9:25 IST -
#Speed News
Rushikonda Hills: రుషి కొండను తొలిచేస్తే ఎలా?: ఏపీకి సుప్రీం ప్రశ్న
విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Date : 01-06-2022 - 10:41 IST -
#Andhra Pradesh
NGT : ఏపీ సర్కార్కు ఎన్జీటీ భారీ జరిమానా. కారణం ఇదే..
విజయవాడ: ఎఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది.
Date : 03-12-2021 - 10:59 IST