New Vande Bharat Trains
-
#India
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Published Date - 06:50 PM, Mon - 16 September 24 -
#India
PM Modi : ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi launched six vande bharat trains: మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Published Date - 03:49 PM, Sun - 15 September 24 -
#Speed News
Vande Bharat Express: అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు..!
దేశంలోని ప్రముఖ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) నెట్వర్క్ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:58 PM, Tue - 5 March 24